తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది.

By :  Vamshi
Update: 2024-09-06 12:01 GMT

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు ప్రకటించింది. ఇవాళ వరద ముంపు ప్రాంతలను కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి, ఖమ్మం జిల్లా పాలేరులో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టంను పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో, ఖమ్మంలో ఏరియల్ సర్వే ద్వారా వరద నష్టంను పరిశీలించారు.

Tags:    

Similar News