ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత..ఎయిమ్స్‌కు తరలింపు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.

By :  Vamshi
Update: 2024-08-22 07:22 GMT

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కవితకు వైరల్ ఫీవర్, గైనిక్ సమస్య బాధపడుతున్నట్లు సమాచారం. జైలు డాక్టర్ల సిఫారసు మేరకు, వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఎయిమ్స్ ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రులు కేటీఆర్, హారీశ్‌రావులు ఢిల్లీ వెళ్లనున్నారు.

Tags:    

Similar News