సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

By :  Vamshi
Update: 2024-08-09 15:19 GMT

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కాగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత అనారోగ్యంతో 11 కిలోల బరువు తగ్గినట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ తెలిపారు. ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News