కేజ్రీవాల్,సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పెంపు
ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆ రాష్ట్ర మాజీ మంత్రి సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పెంచింది.
By : Raju
Update: 2024-07-31 06:45 GMT
ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆ రాష్ట్ర మాజీ మంత్రి సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పెంచింది. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషియల్ గడువు ముగియడంతో వీరి ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు.