జమ్మూ కశ్మీర్‌లో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు

కశ్మీర్‌లోని బారామూల్ల జిల్లాలో భారీ భూకంపం సంభవించింది.

By :  Vamshi
Update: 2024-07-12 08:49 GMT

జమ్మూ కశ్మీర్‌లోని బారామూల్ల జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదైంది. లద్దాక్‌లోని లేహ్‌లోనూ 3.6 తీవ్రతతో భుమి కంపంచింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లలేదని చెప్పింది. అటు, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ సరిహద్దుల్లోని నొయిడా సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నా.. దీని తీవ్రత మాత్రం కచ్చితంగా ఉందని పేర్కొన్నాది

Tags:    

Similar News