వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఎన్డీయే సర్కార్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది
By : Vamshi
Update: 2024-08-09 10:49 GMT
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. అధికార, విపక్షాల నుంచి మొత్తం 27 మంది సభ్యులను నియమించింది. దీంట్లో తెలంగాణ నుంచి ఎంపీలు డీకే, అరుణ, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చోటు దక్కింది. ఏపీ నుంచి ఎంపీ టీడీపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు