ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ పొడిగించింది.

By :  Vamshi
Update: 2024-06-21 08:05 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ అంశంలో సీబీఐ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జూలై 7వరుకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read - లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై విచారణ వాయిదా 

Tags:    

Similar News