సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ కేతనం

By :  Vamshi
Update: 2024-06-06 13:02 GMT

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసింది.12 డివిజన్లకు గాను 8 డివిజన్లలో బీఆర్ఎస్ ప్యానల్ డైరెక్టర్ల గెలుపు పోందారు. చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్న బీఆర్ఎస్. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ కేతనంఅన్ని డివిజన్లలో కాంగ్రెస్, బీజేపీ సైతం పోటీ గులాబీ ప్యానల్ కే మొగ్గు చూపింది. ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం తో పని చేస్తామన్న బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.సిరిసిల్ల అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకు రూ.100 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. 12 డైరెక్టర్ స్థానాలకు గానూ 61 మంది బరిలో నిలిచారు. పార్టీల గుర్తులు లేకుండా ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరిగే ఎన్నికలైనప్పటికి అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.గెలిచిన డైరెక్టర్లతో మరుసటి రోజు చైర్మన్ ఎన్నిక ఉంటుందని డీసీవో బుద్ధనాయుడు ప్రకటించారు. 

Tags:    

Similar News