సిరిసిల్ల మళ్ళీ ఉరిశాలగా మారబోతుందా?

సిరిసిల్ల నేతన్నల కష్టాలపై తెలుగు స్క్రైబ్ స్పెషల్ స్టోరీ..

X

సిరిసిల్లలో చేనేత కార్మికుల కష్టాలు, సిరిసిల్ల మళ్లీ ఉరిశాలగా మారుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. సిరిసిల్లలో ఉపాధి కరువయ్యే అప్పుల బాధతో ఆర్ధిక భారంతో మళ్లీ నేతన్నలు ఆత్మహత్యల బాట పడుతున్నారు. సిరిసిల్లలో సాంచాలు ఆగిపోయి కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఆరు నెలల్లో అనేక మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదుకోవాలసిన ప్రభుత్వం కార్మికుల జీవితాలతో రాజకీయలు చేస్తున్నాయి.

సిరిసిల్ల నేతన్నలను ఆదుకోనేందుకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా తాత్సరం చేస్తు వాళ్ల మరణాలకు కారణం అవుతున్నారని నేతన్నల కుంటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేతన్నలవి ఆత్మహత్యలు కావు అవి ముమ్మాటికీ ప్రభుత్య హత్యలని ప్రతి పక్షాలు అంటున్నాయి.

Next Story