మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా

జింబాబ్వేతో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

T20
X

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వే, భారత్ మధ్య మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరల్డ్ కప్ ఆడిన జట్టులోని సభ్యులైన సంజు శాంసన్, జైస్వాల్, శివమ్ దూబే చోటు దక్కించుకున్నారు. జింబాబ్వేలో పర్యటిస్తోంది. సిరీస్ లోని తొలి మ్యాచ్ లో ఆతిథ్య జింబాబ్వే విజయం సాధించగా, రెండో మ్యాచ్ ను టీమిండియా కైవసం చేసుకుంది. అటు, జింబాబ్వే జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఇన్నోసెంట్ కయా స్థానంలో తదివనాషే మరుమని... ల్యూక్ జోంగ్వే స్థానంలో రిచర్డ్ ఎంగరావా జట్టులోకి వచ్చారు.

జింబాబ్వే జట్టు: ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే(w), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చటారా.

భారత జట్టు: శుభమన్ గిల్ (సి), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (w), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Vamshi

Vamshi

Writer
    Next Story