పారిస్‌ ఒలింపిక్స్‌: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో మొదటిసారి సెమీస్‌కు దూసుకెళ్లాడు.

పారిస్‌ ఒలింపిక్స్‌: సెమీస్‌కు దూసుకెళ్లిన లక్ష్యసేన్‌
X

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో మొదటిసారి సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో చైనీస్‌ తైపీ చో చెన్‌పై 19-21,21-15,21-12 తేడాతో విజయం సాధించాడు.

ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం

ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలుపొందింది. పూల్‌ బి నుంచి ఇప్పటికే భారత్‌, బెల్జియం, ఆసీస్‌ క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడించడం 1972 తర్వాత ఇదే మొదటిసారి

Raju

Raju

Writer
    Next Story