వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలవాల్సిందే : షర్మిల

వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపధ్యంలో షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికై సముద్రంలో కలవాల్సిందేనని ఆమె అన్నారు.

వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలవాల్సిందే : షర్మిల
X

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రల్లో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం చేతులేత్తేసిందని ఏపీ స్టేట్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఒక్క సూపర్ స్పెషాలిటీ అసోసియేషన్‌కే 3000 కోట్లు బకాయిలు ఉన్నాయని షర్మిలా అన్నారు. ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని ఆమె అన్నారు.

వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపధ్యంలో షర్మిల స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికై సముద్రంలో కలవాల్సిందేనని ఆమె అన్నారు. వైసీపీ కలుస్తామని అంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. జగన్‌తో చర్చలు జరిపిందనే ప్రచారం అబద్దమన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్నరు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమని సైటైర్ వేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story