వేల కోట్ల ప్రజాధనం వృధా ఖర్చు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం

ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ సర్కార్ 2,767 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసింది.

Cm revath
X

తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట 2,767 కోట్ల రూపాయలు ప్రజాధనం వృథా చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు నిర్ణయాలకు ప్రజల మీద వేల కోట్ల రూపాయలు భారం మోపుతున్నారు.టీఎస్ నుంచి టీజీగా మార్పుకు అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు మార్చడం వల్ల అయ్యే ఖర్చు అక్షరాల రెండు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వం తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వెళ్లివెత్తున్నాయి.

Also Read - వివిధ శాఖల మంత్రుల సమీక్షలు.. అధికారులకు దిశానిర్దేశం

రాష్ట్రంలో రైతులు సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఒక్క సమీక్ష చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కరెంటు కోతలతో ప్రజలు విద్యుత్తు కేంద్రాల వద్ద వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజాధనం ఖర్చు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడుతున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story