పేర్ని నానిపై జనసైనికుల దాడి
వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినానిపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు అద్దలు ధ్వంసం అయ్యాయి.
- By VamshiLoading...
- | 1 Sept 2024 10:55 AM GMT
X
X
వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినానిపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు అద్దలు ధ్వంసం అయ్యాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గుడివాడలోని వైసీపీ తోట శివాజీ ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న జనసేనికులు ఆందోళనకు దిగారు.
Vamshi
Writer
Next Story