పసిడి ప్రియులకు మళ్లీ షాకింగ్
బంగారం ప్రియులకు మళ్లీ షాకింగ్ వచ్చింది. ఎందుకంటే మంగళవారం తగ్గిన పసిడి ధరలు బుధవారం పెరిగాయి.
- By RajuLoading...
- | 11 July 2024 2:28 AM GMT
X
బంగారం ప్రియులకు మళ్లీ షాకింగ్ వచ్చింది. ఎందుకంటే మంగళవారం తగ్గిన పసిడి ధరలు బుధవారం పెరిగాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6.25 నిమిషాల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 73,540కి చేరుకున్నది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,240కు చేరింది.
మరోవైపు హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. రూ. 73,520 చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,090కు చేరుకున్నట్టు ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది. అయితే వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ. 94,400 వద్ద కొనసాగుతున్నది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి.
బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)
ఢిల్లీలో రూ. 73,540
హైదరాబాద్లో రూ. రూ. 73,520
విజయవాడలో రూ. 73,520
ముంబాయిలో రూ. 73,620
కోల్కతాలో రూ. 73,520
చెన్నైలో రూ. 74,240
ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 94,400
హైదరాబాద్లో రూ. 98,900
విజయవాడలో రూ. 98,900
బెంగళూరులో రూ. 93,800
చెన్నైలో రూ. 98,900
గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.