ప్రజాభవన్ ముందు అర్ధరాత్రి టీచర్స్ ఆందోళన

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్,లెక్చరర్స్, 317 జీఓ బాధితులు బుధవారం అర్ధరాత్రి ప్రజాభవన్ ముందు ఆందోళన చేపట్టారు.

Prajabhavan
X

సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీచర్స్,లెక్చరర్స్, 317 జీఓ బాధితులు బుధవారం అర్ధరాత్రి ప్రజాభవన్ ముందు ఆందోళన చేపట్టారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని, స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు నిరసనకు దిగారు. సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేయటం ఏంటన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story