కేరళ సీఎంతో చిరంజీవి భేటీ... వాయనాడ్ బాధితులకు రూ.కోటి సాయం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వయనాడ్ బాధితులకు ఆదుకునేందుకు రూ. కోటీ రూపాయ‌ల చెక్కును చిరు అంద‌జేశారు

కేరళ సీఎంతో చిరంజీవి భేటీ... వాయనాడ్ బాధితులకు రూ.కోటి సాయం
X

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్‌తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. వయనాడ్ బాధితులకు ఆదుకునేందుకు రూ. కోటీ రూపాయ‌ల చెక్కును చిరు అంద‌జేశారు. వారం రోజుల క్రితం కేర‌ళ రాష్ట్రంలోని వ‌య‌నాడ్‌తో ప్రకృతి సృష్టించిన బీభ‌త్సకి కొండ చ‌రియ‌లు విరిగి ప‌డి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు పలువురు ప్రముఖులు సినీ స్టార్స్ ముందుకు వ‌చ్చారు. త‌న వంతు బాధ్య‌త‌గా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌లు సంయుక్తంగా కోటీ రూపాయ‌ల విరాళాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story