స్వప్రయోజనాలు కోసం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోము : శ్రీనివాస్ గౌడ్

రాజకీయ ప్రయోజనాలు కాదు.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే తమ ప్రాధాన్యత అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Srinivas goud
X

నీళ్ళు, నీధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పాటు అయిన కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. 9 షెడ్యుల్ ఉన్న 30 సంస్థల ఇంత వరకు పరిష్కారం కాలేదన్నారు.

Also Read - వివిధ శాఖల మంత్రుల సమీక్షలు.. అధికారులకు దిశానిర్దేశం

9 షెడ్యుల్, 10 షెడ్యూల్ ఉన్నటువంటి పరిష్కారం కాని సంస్థలను ఏంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత హైదరాబాద్ నుండీ ఆంధ్ర ప్రజలను వెళ్లగొడుతారు దుష్ప్రచారం చేశారన్నారు.కెసిఆర్ అధికారంలో రాగానే ఆంధ్ర ప్రజలను మంచిగా చూసుకున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.రాజకీయా ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, కొందరి ప్రయోజనాలు కోసం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే మేము ఊరుకోమని ఆయన హెచ్చారించారు

Vamshi

Vamshi

Writer
    Next Story