ఏపీలో సీబీఐ విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
- By VamshiLoading...
- | 20 Aug 2024 3:22 PM GMT
X
X
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇస్తూ గెజిట్ విడుదల చేసింది. కేంద్ర సంస్ధలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలపై నేరుగా ఎంక్వరీకి అనుమతి ఇచ్చింది. అయితే రాష్ట్ర ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్ర సర్కార్ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 1 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీబీఐ విచారణను రద్దు చేశారు
Vamshi
Writer
Next Story