హైదరాబాద్లో కేపబులిటీ సెంటర్ను విస్తరణ: జొయిటిస్
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతున్నది. గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు.
- By RajuLoading...
- | 10 Aug 2024 8:42 AM GMT
X
X
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతున్నది. కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించారు.
అంతకు ముందుప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ ప్రతినిధులతో సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్లోనూ కేపబులిటీ సెంటర్ను విస్తరించాలని, సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని జొయిటిస్ సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించింది.
Raju
Writer
Next Story