ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో 38 మంది.. విశ్రాంత ఉద్యోగుల కొన‌సాగింపు

నీటి పారుద‌ల శాఖ‌లో విశ్రాంత ఉద్యోగుల కొన‌సాగింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Penta reddy
X

ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర సర్కార్ క్లారిటీ ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఎత్తిపోత‌ల ప‌థ‌కాల స‌ల‌హాదారు పెంటారెడ్డి ఈ ఏడాది న‌వంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు. కొత్త ఏఈ, ఏఈఈల నియామ‌కం పూర్త‌య్యే వ‌ర‌కు మ‌రో 37 మంది కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు నీటిపారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జా ఉత్త‌ర్వులు జారీ చేశారు.


ప‌ద‌వుల్లో కొన‌సాగే 38 మంది విశ్రాంత ఉద్యోగులు వీరే..

1. కే పెంటా రెడ్డి( న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు)

2. ఎం శార‌ద‌

3. జీ వీర‌భ‌ద్ర‌య్య‌

4. ఎండీ నూరుద్దీన్

5. ఎం గోపాల్

6. పీ రాజ‌మోగ్లీ

7. కే ల‌క్ష్మ‌ణ్‌

8. బీ రామ‌లింగం

9. బీ ఇమ్మాన్యూల్

10. సీ సుద‌ర్శ‌న్

11. ఎస్ తిరుప‌తి రెడ్డి

12. బీ నాన్చ‌ర‌య్య‌

13. పారుపెల్లి స‌త్య‌నారాయ‌ణ‌

14. స‌యీద్ అబ్దుల్ హ‌ఫీజ్

15. కోట రాజిరెడ్డి

16. కొండ్ల శ్రీనివాస్

17. దావు న‌ర్సింహా రెడ్డి

18. ఆర్ నారాయ‌ణ స్వామి

19. జీ మాణిక్ రావు

20. ఎన్ హ‌న్మ‌య్య‌

21. అజిజ్ అహ్మ‌ద్

22. బీ స‌త్యం

23. ఎస్ ముర‌ళి

24. గిరిధ‌ర్ రావు

25. డీ క‌ర‌ణ్ రాజ్

26. మీర్జా మోహిద్దూన్ బేగ్

27. ఎంఏ ర‌హీం

28. అబ్దుల్ స‌మ‌ద్

29. ఎండీ ముర్తాజా

30. జీ దామోద‌ర్ రెడ్డి

31. కే నారాయ‌ణ రావు

32. సీహెచ్ సూర్య రావు

33. ఎస్ శివ‌కుమార్ శ‌ర్మ

34. ఆర్ రామారావు

35. మ‌హ్మ‌ద్ హుస్సేన్ మ‌హ్మ‌ద్

36. వినోభా రాజు తంగెళ్ల‌

37. వీ అమ్మ‌న్న బాబు

38. కే న‌ర‌సింహ్మా చారి

Vamshi

Vamshi

Writer
    Next Story