కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన కేటీఆర్..
ఆగస్ట్ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపు కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే 50 వేల మంది రైతులతో వచ్చి మేమే కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తాం - కేటీఆర్
By : Telugu Scribe
Update: 2024-07-26 08:32 GMT