పేర్ని నానిపై జనసైనికుల దాడి

వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినానిపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు అద్దలు ధ్వంసం అయ్యాయి.

By :  Vamshi
Update: 2024-09-01 10:55 GMT

వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినానిపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు అద్దలు ధ్వంసం అయ్యాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గుడివాడలోని వైసీపీ తోట శివాజీ ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న జనసేనికులు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News